ఈ రోజు దుర్గేశ్వరగారి బ్లాగులో పోష్ట్ చూసినతరువాత నాకు అనిపించింది ఇది. ప్రతిమతంలోనూ ఇలానే ఉంటుంది. ఎందుకంటే.. అవసరం వచ్చినప్పుడు మతం తరుపున యుద్దం చెయ్యాల్సింది మగాడే కాబట్టి.
అప్పటికీ... "ఈ అరోగ్యాలు విధవలకి అవసరంలేదా?" అని కామెంటు పెట్టాను. ఎప్పట్లాగే అది ప్రచురించబడదు.
హిందూ మహిళలకు మాత్రమే *ముత్తయిదువ లక్షణాలు*
అప్పటికీ... "ఈ అరోగ్యాలు విధవలకి అవసరంలేదా?" అని కామెంటు పెట్టాను. ఎప్పట్లాగే అది ప్రచురించబడదు.