Monday, December 17, 2018

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ చెప్పిన చెప్పిన "రాముడు సీతనెందుకు వదిలేశాడు?"

రాముడు సీతమ్మ తల్లిని రాజు కాకముందు పెళ్ళి చేసుకున్నాడు. అప్పడి రాముడు రాజకుమారుడు అంతే. యుద్ధం తరువాత సీత అగ్నిపునీత అని లోకానికి చాటి పట్టాభిషేకం చేసుకున్నాడు. ఒకనాడు మంత్రులలో ప్రభువుకు నీతి పాఠం చెప్పే మంత్రి వచ్చి రాముడు ఏకాంతలో ఉండగా,

“ప్రభూ! మీరు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు. లోకానికి ధర్మం నేర్పడానికి రామచంద్రమూర్తిగా వచ్చి నరుడిగా ఈ భూమిపై నడుస్తున్నారు. ఇటువంటి మీరు ప్రభువు కాకముందు సీతమ్మనుభార్యగా ఉంచుకున్నారు. ధర్మానికి తప్పులేదు. ప్రభువయ్యాక సీతమ్మ భార్యగా ఉండవచ్చా?” అని అడిగారు.

“ఎందుకుండకూడదు?” అని అడిగారు రాములవారు. అందుకు మంత్రి, “ప్రభువు భూమిపతి. అంటే ఈ భూమికి భర్త. మరి అప్పుడు భూమాత తనయ సీతమ్మ మీకు ఏమవుతుంది? మీరు రాజారాముడయ్యాక మీరు ఏకపత్నీవ్రతుడు కాబట్టి భూమికి మాత్రమే భర్తగా ఉండాలి. మరి ఇప్పుడు ధర్మం నిలిచిందా?” అని అడిగాడు. ఉలిక్కిపడిన రాముడు, కారణం చెప్తూ ధర్మం కోసమే సీతమ్మను అడవికి పంపించాడు.


Taken from:

http://smarana-bharathi.blogspot.com/2018/07/blog-post_2.html?showComment=1544978679540#c3610222458266036807

Saturday, December 15, 2018

Friday, December 14, 2018

వేదాలు గోవును తినమని చెప్పాయా? చెబితే సైకోల తదుపరి ఆయుధమేంటి? PART - 1

"బ్రహ్మ తినదిగిన జీవుల్ని సృష్టించాడు. వాటిని తినేవాటిని సృష్టించాడు. కాబట్టి మాంసం తినడం తప్పుకాదు"- మనుస్మృతి

"సున్నితంగా.. ఎంతో రుచిగా ఉన్న ఆవు మాంసాన్ని తినడానికి నేను ఇష్టపడతాను" - సతపతబ్రహ్మణ

"కుమార్తె పెళ్ళికి ఆవుల్ని, ఎద్దుల్ని బలి ఇవ్వాలి"- ఋగ్వేదం

"పూజా.. పురస్కారాలు చక్కగా నిర్వహించే ప్రతి ఒక్కడూ.. మాంసం తిని తీరాలి. లేదంటే అతడు చనిపోయాక, బలి అవ్వబోయే జంతువుగా పుడతాడు". - మనుస్మృతి

"ఇంద్రుడు.. ఆవుల, దూడల మరియు గుఱ్ఱాల మాంసాన్ని ప్రీతిగా తింటాడు" - ఋగ్వేదం

"శ్రాద్దకర్మలలో మరియు ఇంట్ళో పెళ్ళి జరిగినప్పుడు.. ఆవుని కోసుకోవాలి" - అపస్తంబ గృహస్తూత్రం

"శ్రాద్దఖర్మలకు వచ్చిన బ్రాహ్మణుడు.. మాంసం తినకపోతే.. అతడు నరకానికి పోతాడు" - వశిష్ట ధర్మసూత్ర

"ఆవుతిన్నవాడే నిజమైన హిందువు అని మనపురాణాలు చెప్పాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు" - స్వ్వామీ వివేకానంద

"మొదట్లో.. ఆవుని తినని బ్రాహణుడు.. బ్రాహ్మణుడే కాదు.. అనేవారు" స్వామి

"రంతిదేవుడు రోజుకు 2 వేల ఆవుల్ని.. మరి 2 వేల ఇతర జీవుల్ని చంపి దానం చేసేవాడు" - మహాభారతం

TO BE CONTINUED..

Wednesday, October 10, 2018

బ్రాహ్మణులు మూల గ్రంధాలను తిప్పిరాశారా?

హరిబాబును తాము ఎప్పుడూ సప్పోర్ట్ చెయ్యలేదని, తన రాతలు తాముకూడా పూర్తిగా అసహ్యించుకుంటూన్నామని.. కాబట్టి తన మీద విద్వేషం.. తమ కులం మీద చూపియ్యడం సరి ఐనది కాదని కొందరు బ్రాహ్మణ మిత్రులు కోరినందున... "బ్రాహ్మణులు మూల గ్రంధాలను తిప్పిరాశారా?" అన్న పోష్టును పెట్టకూడదు అని నిర్ణయించుకున్నాను..


కానీ.. జిలేబీ నామీద రాస్తున్న మూర్ఖపు పధ్యాలను మడిచి తిరిగి తనకే ఇవ్వడానికి సిద్దమయ్యాను(ఆ పధ్యం వరకే..).. తిరిగి తీసుకున్న ఆ పధ్యాన్ని "మడిచి..." ఎక్కడ పెట్టుకుంటుందో  తన ఇష్టం.. 

ఇదీ ఆ పధ్యం:

సురకల్లు తాగి వేటకు
చిరుజీవి బయలు వెడలెను ఛీఛీ యనుచున్
పరుగెత్తునిక లగెత్తుకు
కిరికిరి జేయుచు సదనపు కితవార్భకుడై :)



ఇప్పుడు సురకల్లు ఏంటో, అది ఎవరు తాగుతారో చూద్దాం..

అసలు సురులెవరు? అసురులెవరు?
సురని తాగే వారు సురులు.. తాగని వారు అసురులు.. నిజానికి వేదాల్లో అసురులు(తాగుడు అలవాటు లేనివాళ్ళు) అంటే దేవతలు. సురులు(తాగుబోతులు) అంటే రాక్షసులు. ఋగ్వేదం 8.42.1. ఈ విధంగా అంటుంది:

अस्तभ्नाद दयामसुरो विश्ववेदा अमिमीत वरिमाणं पर्थिव्याः |
आसीदद विश्वा भुवनानि सम्राड विश्वेत तानि वरुणस्य वरतानि ||

"అసురుడైనటువంటి వరుణుడు.. పరలోకము మొదలుకోని.. భూమివరకు.. లోకమును కొలిచాడు.. ఈ క్రమంలో.. అతడు అన్ని జీవులని కలిశాడు."
ఋగ్వేదం 1.174.1 కూడా ఇంద్రుడు అసురుడనే చెబుతుంది.. ఋగ్వేదం యొక్క అనేక శ్లోకాలు... మిత్ర, వరుణ, సావిత్రి, అగ్నీ, పుషన్ వంటి వేద దేవుళ్ళను అసురులుగా చెబుతున్నాయి.


మరి దీన్ని రివర్స్ చేసిందెవరు? దాని వలన ఎవరికి లాభం?

జిలేబీ తోలు తియ్యడానికి మాత్రమే ఇంత వరకు రాశాను.. బ్రాహ్మణ మిత్రులకి క్షమాపణలతో.....



Tuesday, October 9, 2018

పూర్వపు బలవంతులు సత్యాన్ని ఎలా తొక్కిపడేశారు?

Monday, October 1, 2018

ఉచ్చేత్తన్నా అనిచెప్పి, ఉచ్చోసుకుంటూ పారిపొయ్యి.. గోడ చాటున దాక్కోని రాల్లేసుకుంటూ తుత్తిపడుతున్న అసమర్ధుడి బతుకు యాత్ర..

అస్సలు "బూతు బాబు" నా మీద ఉచ్చేత్తన్నా అని ఫీలై, ఊర్లల్లో ఉడతలు పట్టే వలకొటి బుజానేసుకోనొచ్చి... దానిలో తనే చిక్కుకుపోయి "ఉడత మొఖం", జనాలకి చూపించుకోలేక ఎలా పారిపొయ్యాడో.. ఈ హిందూమతాన్ని "హరీ" అనిపించడానికి పుట్టిన "బాబు" 


From  http://www.rachabanda.in/2018/08/why-do-hindu-hindus-get-involved-when-the-Vedas-read-others.html

మచ్చుకు కొన్ని ఆణి ముత్యాలు:

@haribaabu: .ఏకలవ్యుడు ద్రోణుడి చేతిలో అన్యాయమైన శిక్షకి గురైన పీడిత తాడిత.... ఒక కుక్కని మళ్ళీ అరవటానికి వీల్లేకుండా నోటికి అన్నివైపులనుంచీ బాణాలు వేసి నోరు మూసేసిన క్రౌర్యం అతడిలో ఉంది - మీకు కనపడలేదా?

@me: మరి ఎంతపెద్ద తప్పు అది.. కుక్కని కొట్టడం మహాపాపం కదూ.. హన్న.. అది రాజుగారి కుక్కయ్యె మరీ.. అందుకే వేలు కోసి వాడికి విధ్యని దూరం చేశాం. .. నీకు దండేసి దన్నమెట్టాలి

@haribabu: "ఒక రాజ్యంలో ఏవరన్నా రాజు కంటే బలవంతుడు ఉంటే శాంతిభద్రతలకి ప్రమాదం కాదా?"

@me: అద్భుతమైన లాజిక్కు.. మాటల్రావట్ళేదు మరి.. ఇంతకీ ఆరాజ్యానికి రాజు ఎవరు? అర్జునుడా? పాండురాజా? దృతరాష్ట్రుడా? ఇప్పుడూ ఏకలవ్యుడుకి ఏలు పొయింది.. ద్రుతరష్ట్రుడికంటే బలవంతుదేవరు?.. ఇప్పుడు అర్జౌనుడు తేలాడు. ఇక అర్జునిడి వేలు కోపిద్దాం. తర్వాతేవర్రు.. మ్మొదలెట్టండ్రా వేల్లు కొయ్యడం.. ఓరివీడేషాలూ.. 

@haribabu: సమసమాజస్థాపన కోసం శ్రమిస్తున్నామని చెప్పుకునే నక్సలైట్లు పాకిస్తాను నుంచి బోర్డరు దాటి వస్తున్న ముస్లిం ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు కొనుక్కుంటున్నారు - దాన్ని మీరు సమర్ధిస్తారా?

@me: ఇప్పుడు నామీద నక్షలైటు ముద్రేశావన్నమాట.. ఎన్ని ముద్రలున్నయ్ ఇంకా నీఫాక్టరీలో? 

@haribbu: "ద్రోణుడు రాజకుమారులకి విద్య నేర్పడానికి నియోగించబడిన ప్రభుత్వోద్యోగి.మరి తనే ఇంకొకడికి ప్రైయేటుగా రాజకుమారుల కన్న ఎక్కువ విద్యని నేర్పడం ఎంతవరకు సమంజసం?"

@me: నువ్వైతే తెగ చదివావ్ కదా.. రామాయణ, భారత... ఏవేవో. నువ్వు చెప్పు ఏకలయ్వుడికి ద్రోణుడెల్లి ప్రైవేటుగా నేర్పాడా? నువ్వు చెప్పిందే నిజమైతే, శిక్ష ఎవరికి పడాలి? ద్రోణుడికి కదా.. ఇలాంటీ తింగర లెక్కలు వేసి.. నెనేమన్నా అంటే.. వెర్రి వెంగళప్ప లాగా హిందూ ద్వేషి అని ముద్రలెందుకు వేసుకుంటావ్?

Wednesday, September 12, 2018

నా మొదటి పోస్టు

జనాలపై విషాన్ని చిమ్ముతూ, తమ రాతల ద్వారా మానసిక రోగులని ఒక చోట చేరుస్తూ, పైకి పెద్ద మనుషుల్లా నటిస్తున్న ఘరానా మోసగాల్ల గురించి.

నేను అస్సలు బ్లాగు మొదలు పెట్టాలని అనుకోలేదు. కానీ హరిబాబు లాంటి విష పుత్రులు, తమ బ్లాగులో రాస్తున్న అబద్దాలను నేను ఎండగట్టడం తట్టుకోలేక... అటుపారిపోలేక, ఇటు తమ తప్పులు ఒప్పుకోలేక... శ్యామలీయం తెలివిని ఉపయోగించుకోనీ, జిలేబీ సహకారంతో ఇక అబద్దాలు ప్రచారం చెయ్యడం మొదలు పెట్టారు..

రచ్చబండలో సాక్షాధారాలతో వాల్ల ముగ్గిరి బట్టలు విప్పదీసి అందరి ముందు నిలబెడితే, తనకెందుకులే అని శ్యామలీయం సైడైపోతే.. జిలేబీ అనవసరమైన ఖాలీ వ్యాఖ్యలతో, రచ్చబండని నింపి యధాశక్తి హరిబాబుకు తన చీరకప్పి(తన ఒంటిమీద ఉన్న ఒక్కబట్టా) తన మానాన్ని కాపాడుకోడానికి విశ్వప్రయత్నం చేసింది.

అప్పటికే బుర్ర తిరిగి మైండు బ్లాకై పోయిన హరిబాబు తన తత్తర మాటలతో భారతంలో లేనివి కూడా ఉన్నట్టు చూపించడానికి ప్రయత్నించి(ద్రోణుడు ఏకలవ్యుడికి ప్రైవేటూగా ట్యూషన్ చెప్పాడు లాంటి ఇరికుంపుడులు) తోటి హిందువులతోనే 'థూ' అనిపించుకున్నాడు.

రచ్చబండ ని మాలిక నుంచి తొలగించాక.. ఇక చిరంజీవి   మాట ఎవ్వడూ వినడానికి చాన్సు లేదని అర్ధం చేసుకున్న హరిబాబు, ఇదే చాన్సు అనుకోని.. రచ్చబండలో తాను వీరాధి వీరుడుగా గెలిచి తిరిగి  ఒచ్చానని పుకార్లతో తన బ్లాగు నింపుకోవడం, ఆ సమయంలోనే తనకు లభించిన ఆస్ట్రేలియా నుంచి పేద్దమనిషిగా ముసుగేసుకు బతుకున్న ఒక విష పుత్రుడితో 'రొచ్చు బండ' అని  ఒక  బ్లాగు తెరిపించి, దాన్లో ఏ విషయం  లేక పోగా.. పూర్తిగా నన్ను  తిట్టించడానికే తన సమయమంతా వెచ్చించాడు.


దాన్ని  నేను ఎదుర్కోవడానికి  కొండల రావు గారి బ్లాగు ఉపయోగించుకున్నాను. ఆ దెబ్బతో హరిబాబుకి స్మశాన వైరాగ్యం కమ్ముకొచ్చి హరిశ్చద్ర నాటకంలో  కాటిసీను పద్యాలందుకున్నాడు..

 పొద్దున్నే మళ్ళీ తాగొచ్చి తనకే సొంతమైన కాపీ పెష్టులతో కొండలరావు గారి బ్లాగును కూడా నింపడం మొదలు పెట్టాడు. హరిబాబు దగ్గర  మార్కులు కొట్టెయ్యడానికి ఏ చాన్సూ ఒదులుకోని(ఎందుకో  మరి వాళ్ళిద్దరికే తెలియాలి) జిలేబీ అక్కడకూడా ఖాలీ వ్యాఖ్యలతో విరుచుకుపడింది.

తట్టుకోలేని కొండలరావు  గారు ఆ పోష్టులకి వ్యాఖ్యలు ఆపేశారు.

దాన్నికూడా హరిబాబు తన మొల మీద కప్పుకోవడానికి  గుడ్డగా వాడుకోవాలని ప్రయత్నించాడు. కొండలరావుగారు తన మాట  విని ఆ పోష్టుకు వ్యాఖ్యలు బంద్ చేశారని తన బ్లాగులో రాసుకుంటూ కాలరెగరేసుకున్నాడు. దానితో  బాటు ప్రవీణ్ అన్న మాట("ఒక మహిళా బ్లాగరుని ఆమె భర్త  ఇంట్లో లేని  టైం లో తాను వొస్తాను అని హరిబాబు అనడం"), నేనట్లుగా ప్రచారం చేస్తున్నాడు..

చెప్పుతో నడి రోడ్డులో తన్నినా ఇలాంటి వాడికి బుద్ది రాదని అర్ధం అయ్యి, ఈ సైకోగాల్లందరికీ బుద్ది చెప్పడానికి ఎవరెవరివో బ్లాగులని వేదిక చేసుకోవడం ఇష్టం లేక.. నా సొంత బ్లాగుని తయారు చెసుకున్నాను.