హరిబాబు ఈమధ్యే రాసిన ఒక ఇంటెరెస్టింగ్ పోష్టు... ఇంకా ఇంటెరెష్టుతో చదువుతుంటే... మధ్యలో ఈ కింది మాట తగిలింది..
"ఈ మధ్యనే చిరంజీవి వై అనే బ్లాగరు గోభక్షణ గురించి రాసిన పోష్టులో సూక్తం సంఖ్య గానీ మంత్రం సంఖ్య గానీ ఇవ్వకుండా జాగ్రత్త పడినట్టు వీళ్ళు ఎంతో పరిశోధించి రాసిన చారిత్రక గ్రంధం అని చెప్పే ఏ పుస్తకంలోనూ అధికారికమైన శాసనాలను గానీ ప్రాంతాల ఆనవాళ్ళను గానీ గానీ వ్యక్తుల వంశావళిని గానీ చూపించరు."
కుక్క తోక వంకర లాగా... దాన్ని బంగారు కుర్చీలో కూర్చోపెట్టినా, కాలెత్తే.. ఉచ్చ పోసిద్దన్న చందంగా.. హరిబాబు పోష్టులు సాగిపోతుంటాయి..
వేదాల్లో గో భక్షణ తప్పనిసరిచేశారు అని ఎంతోమంది అన్నాగానీ, పురుషం..శూక్తం.. దేవత.. మట్టీ.. మశాణం.. అంటూ టాపిక్కు డైవర్టు చెయ్యడంలో ఈ బచ్చాలు వేదకాలం నుంచీ.. మోడీ కాలందాకా.. అదే టెక్నిక్కు.
"ఉచ్చారణ మార్చకుండా.. జస్ట్ దేవత పేరు మారిస్తే.. అర్ధం ఎలా మారిపోతుందో చెప్పు" అనగానే.. వేదాలని.. నమిలి మింగేశా అని చెప్పుకున్న ఒక బ్రాహ్మణ ప్రొఫెసరు.. అక్కడినుంచి జంపు..
తమ చెప్పు చేతల్లో ఉండాల్సిన వీళ్ళంతా.. తమ సొంత సొంత జ్ఞానంతో పైకొచ్చినందుకు.. హరిబాబులాంటివాళ్ళకు అక్కస్సు.. అంతేగానీ.. వారి మతం మీద వారికి ప్రేమా లేదూ.. తోటకూర కట్టా లేదు..
రాజులు ఈ ఎధవల్ని పోషించినంతకాలం.. వీల్లకి మామూలు జనాలతో పనిలేదు కాబట్టే.. వాళ్ళని గుల్లోనికి రానివ్వలేదు. ఎప్పుడైతే.. రాజులు పోయి.. పోషిచ్చే దిక్కు లేకుండా పోయిందో.. అప్పుడు అందర్నీ లోపలికి పిలిచి హుండీల్లో డబ్బులేపిచ్చుకోని.... దానికి హిందూమత సంస్కరణ అని పేరెట్టుకున్నారు. అంతేగానీ.. వీళ్ళకి హిందూ మతం మీద ప్రేమా లేదూ.. తోటకూర కట్టా లేదూ..
వాల్ల ప్రభుత్వ పాలనలో ఉన్న.. శనిదేవుడి గుల్లోకి ఆడవాల్లని పంపినప్పుడు.. ఒక్క ముండాకొడుకుకి కూడా వాళ్ళ మతం బ్రష్టుపడుతందనే ఆలోచనలేదుగానీ, కమ్యూనిష్టు పాలనలో ఉన్న అయ్యప్ప దగ్గరకి ఆడవాళ్ళు వెలతాము అంటే మాత్రం.. మర్డర్లు.. అల్లర్లూ.. వెలతాం అన్నవాళ్ళకి రక్షణ కల్పించిన ఆ ప్రభుత్వంపై మాత్రం విమర్శలు. ఏకాడకీ పాకిస్థాన్ టెర్రరిష్టులకంటే.. ఎక్కువ అరాచకం చెయ్యాలనే తపన తప్ప వీల్లకి తమ మతం మీద ప్రేమాలేదూ.. తోటకూర కట్టా లేదు..
వేదాల్లో గో భక్షణ రిఫరెన్సులు నెక్ష్ట్ పోష్టులో ఇస్తాను.. హరిబాబుకేగానీ.. చీమూ.. నెత్తురు.. సిగ్గు.. శరం.. అనేది ఏకోశానా ఉన్నాగానీ.. తన మతం వొదులుకోవాలి.. ఈ చాలెంజికి రెడీనా??
"ఈ మధ్యనే చిరంజీవి వై అనే బ్లాగరు గోభక్షణ గురించి రాసిన పోష్టులో సూక్తం సంఖ్య గానీ మంత్రం సంఖ్య గానీ ఇవ్వకుండా జాగ్రత్త పడినట్టు వీళ్ళు ఎంతో పరిశోధించి రాసిన చారిత్రక గ్రంధం అని చెప్పే ఏ పుస్తకంలోనూ అధికారికమైన శాసనాలను గానీ ప్రాంతాల ఆనవాళ్ళను గానీ గానీ వ్యక్తుల వంశావళిని గానీ చూపించరు."
కుక్క తోక వంకర లాగా... దాన్ని బంగారు కుర్చీలో కూర్చోపెట్టినా, కాలెత్తే.. ఉచ్చ పోసిద్దన్న చందంగా.. హరిబాబు పోష్టులు సాగిపోతుంటాయి..
వేదాల్లో గో భక్షణ తప్పనిసరిచేశారు అని ఎంతోమంది అన్నాగానీ, పురుషం..శూక్తం.. దేవత.. మట్టీ.. మశాణం.. అంటూ టాపిక్కు డైవర్టు చెయ్యడంలో ఈ బచ్చాలు వేదకాలం నుంచీ.. మోడీ కాలందాకా.. అదే టెక్నిక్కు.
"ఉచ్చారణ మార్చకుండా.. జస్ట్ దేవత పేరు మారిస్తే.. అర్ధం ఎలా మారిపోతుందో చెప్పు" అనగానే.. వేదాలని.. నమిలి మింగేశా అని చెప్పుకున్న ఒక బ్రాహ్మణ ప్రొఫెసరు.. అక్కడినుంచి జంపు..
తమ చెప్పు చేతల్లో ఉండాల్సిన వీళ్ళంతా.. తమ సొంత సొంత జ్ఞానంతో పైకొచ్చినందుకు.. హరిబాబులాంటివాళ్ళకు అక్కస్సు.. అంతేగానీ.. వారి మతం మీద వారికి ప్రేమా లేదూ.. తోటకూర కట్టా లేదు..
రాజులు ఈ ఎధవల్ని పోషించినంతకాలం.. వీల్లకి మామూలు జనాలతో పనిలేదు కాబట్టే.. వాళ్ళని గుల్లోనికి రానివ్వలేదు. ఎప్పుడైతే.. రాజులు పోయి.. పోషిచ్చే దిక్కు లేకుండా పోయిందో.. అప్పుడు అందర్నీ లోపలికి పిలిచి హుండీల్లో డబ్బులేపిచ్చుకోని.... దానికి హిందూమత సంస్కరణ అని పేరెట్టుకున్నారు. అంతేగానీ.. వీళ్ళకి హిందూ మతం మీద ప్రేమా లేదూ.. తోటకూర కట్టా లేదూ..
వాల్ల ప్రభుత్వ పాలనలో ఉన్న.. శనిదేవుడి గుల్లోకి ఆడవాల్లని పంపినప్పుడు.. ఒక్క ముండాకొడుకుకి కూడా వాళ్ళ మతం బ్రష్టుపడుతందనే ఆలోచనలేదుగానీ, కమ్యూనిష్టు పాలనలో ఉన్న అయ్యప్ప దగ్గరకి ఆడవాళ్ళు వెలతాము అంటే మాత్రం.. మర్డర్లు.. అల్లర్లూ.. వెలతాం అన్నవాళ్ళకి రక్షణ కల్పించిన ఆ ప్రభుత్వంపై మాత్రం విమర్శలు. ఏకాడకీ పాకిస్థాన్ టెర్రరిష్టులకంటే.. ఎక్కువ అరాచకం చెయ్యాలనే తపన తప్ప వీల్లకి తమ మతం మీద ప్రేమాలేదూ.. తోటకూర కట్టా లేదు..
వేదాల్లో గో భక్షణ రిఫరెన్సులు నెక్ష్ట్ పోష్టులో ఇస్తాను.. హరిబాబుకేగానీ.. చీమూ.. నెత్తురు.. సిగ్గు.. శరం.. అనేది ఏకోశానా ఉన్నాగానీ.. తన మతం వొదులుకోవాలి.. ఈ చాలెంజికి రెడీనా??